వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీటర్ పని చేయకుండా చేసి కరెంట్ బిల్లు ఎగ్గొట్టిన నటి, కేసు

నటి అగ్నిహోత్రి, ఆమె భర్త పైన విద్యుత్ చౌర్యం కేసు నమోదయింది. అంతేకాదు, వారు గత మూడేళ్లుగా రూ.49.98 వేల బిల్లును ఎగ్గొట్టారు.

|
Google Oneindia TeluguNews

ముంబై: నటి అగ్నిహోత్రి, ఆమె భర్త పైన విద్యుత్ చౌర్యం కేసు నమోదయింది. అంతేకాదు, వారు గత మూడేళ్లుగా రూ.49.98 వేల బిల్లును ఎగ్గొట్టారు. తన భర్త అనిల్ వీర్వానితో కలిసి ముంబైలోని వోర్లి రెసిడెన్సీలో ఉంటున్నారు.

చాలా కాలంపాటు ఫ్లాట్‌లో విద్యుత్‌ మీటర్‌ను పని చేయకుండా చేసి పెద్ద మొత్తంలో కరెంటు బిల్లు ఎగ్గొట్టారు. కొంతకాలంగా రతి ఇంటి నుంచి కరెంటు బిల్లు సరిగ్గా రాకపోవడంతో బీఈఎస్‌టీ (బృహన్‌ ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌) అధికారులు గురువారం ఇంటికి వచ్చి తనిఖీ చేయగా విషయం వెలుగు చూసింది.

<strong>ఇండియన్‌ను, ఏం మీరు ట్రంప్‌కు భయపడుతున్నారా: ప్రియాంక చోప్రా</strong>ఇండియన్‌ను, ఏం మీరు ట్రంప్‌కు భయపడుతున్నారా: ప్రియాంక చోప్రా

Actor Rati Agnihotri, husband slapped with Rs 48L bill for stealing electricity

రతి దంపతులు 2013 ఏప్రిల్‌ 4 నుంచి 1,77,647 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా వాడుకున్నట్లు ఓ ఇంజినీర్‌ గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారి పైన సెక్షన్‌ 135 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

English summary
Yesteryear actress Rati Agnihotri and her estranged husband slapped with power bill amounting to Rs 48 lakh by BEST to pay for electricity used in the flat in Worli since 2013 on a tampered meter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X