నోట్లు రద్దు: టోల్ ట్యాక్స్ వద్దు: పండగే పండగ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి రూ. 500, రూ.1,000 నోట్లు రద్దు చేసిన తరువాత దేశ వ్యాప్తంగా టోల్ ప్లాజాల దగ్గర గొడవలు మొదలైనాయి. రూ. 500, రూ. 1,000 నోట్లను వాహన దారులు ఇవ్వడంతో టోల్ ప్లాజా నిర్వహకులు వాటిని తీసుకోవడానికి నిరాకరించారు.

దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఎదురైయ్యింది. రూ. 500, రూ.1,000 నోట్లు ఇచ్చిన వారికి చిల్లర్లు ఇవ్వడం వీలుకాకపోవడంతో టోల్ ప్లాజా నిర్వహకులు సైతం చేతులు ఎత్తేసి వారితో గొడవకు దిగుతున్నారు.
విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై చర్చించింది. ఈనెల 11వ తేది శుక్రవారం అర్దరాత్రి వరకు దేశంలోని అన్ని టోల్ ప్లాజాల్లొ వాహనదారులు టోల్ ట్యాక్స్ కట్టరాదని, తాము ఈ ట్యాక్స్ ను రద్దు చేస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications