తల్లి పిలుపు: పోలీసులకు లొంగిపోయిన ఉగ్రవాది
శ్రీనగర్: తల్లి వేదనను అర్థం చేసుకున్న ఓ యువకుడు ఉగ్రవాదాన్ని వీడి తిరిగి జనజీవన స్రవంతిలోకి వచ్చాడు. ఓ తల్లి తన కుమారుడిని ఉగ్రవాదం వదిలి ఇంటికి రావాలంటూ సామాజిక మాధ్యమాలలో ఓ లేఖ ద్వారా కోరిన సంగతి తెలిసిందే.
తల్లి కోరికను కాదనలేక సదరు యువకుడు వెంటనే పోలీసులకు లొంగిపోయాడు. ఈ క్రమంలో శుక్రవారం మరో యువకుడు కూడా తన తల్లి కోరిక మేరకు ఉగ్రవాదాన్ని వదిలి తిరిగి ఇంటికి చేరకున్నట్లు పోలీస్ సీనియర్ అధికారి తెలిపారు.
'హింసను వదిలి ఇంటికి చేరాలంటూ ఓ తల్లి వేడుకోగా.. ఆమె కుమారుడు కాదనలేకపోయాడు. వెంటనే తిరిగి ఇంటికి చేరుకున్నాడు' అని రాష్ట్ర డీజీపీ ఎస్పీ వైద్ ట్విటర్ ద్వారా తెలిపారు. కుటుంబమంతా మళ్లీ ఏకం కావడం పట్ల డీజీపీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. యువత తప్పుడు మార్గాన్ని ఎంచుకోవద్దని కోరారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications