రైతులకు మద్దతుగా అన్నా హజారే: ఒక రోజు నిరాహార దీక్ష, రైతు నేతలకు అభినందనలు
డిమాండ్ల సాధన కోసం రైతులు భారత్ బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే. వీరికి రాజకీయ పార్టీలు, నేతలు మద్దతు తెలిపారు. అయితే సామాజిక వేత్త అన్నా హజారే కూడా సపోర్ట్ చేశారు. కానీ ఆయన ఒకరోజు నిరహార దీక్షకు పునుకున్నారు. సమస్యల కోసం ఢిల్లీలో ఆందోళనకు దిగిన రైతు నేతలను హజారే అభినందించారు. గత 10 రోజుల నుంచి నిరసన చేపట్టిన హింసాత్మక ఘటనలు జరగలేదని పేర్కొన్నారు. ఇదీ శుభపరిణామం అని హజారే చెప్పారు.
ఢిల్లీలో ప్రారంభమైన రైతుల ఆందోళన దేశవ్యాప్తంగా వ్యాపించిందని తెలిపారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని ఆయన చెప్పారు. వీధుల్లోకి వచ్చిన రైతులు తమ లక్ష్యాన్ని ప్రభుత్వానికి చాటారాని పేర్కొన్నారు. సరైన సమయంలో అన్నదాతలు రోడ్డుపైకి వచ్చారని హజారే ఉద్ఘాటించారు. ఇప్పటికే రైతులకు తాను మద్దతు తెలిపానని.. అదీ కొనసాగుతుందని స్పష్టంచేశారు.

వ్యవసాయానికి సంబంధించి ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని అన్నా హజారే కోరారు. సీఏసీపీకి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని కోరారు. ఇదీ విఫలమైతే రైతుల ఆందోళన కొనసాగుతోందని స్పష్టంచేశారు. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా హామీలను ఇచ్చింది కానీ నెరవేర్చలేదు అని హజారే పేర్కొన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications