ఒక్కసారిగా ఉవ్వెత్తున.. 47 వేలకుపైగా కేసులు, 509 మరణాలు ; కేరళలో కరోనా ఉప్పెనతో భారత్ కు టెన్షన్ !!
భారతదేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. తాజాగా మళ్లీ ఒక్కసారిగా కేసులు పెరగడం భారత్ ను వణికిస్తోంది. కొత్త కేసులు, మరణాలు కలవరపెడుతున్న పరిస్థితి నెలకొంది. ఒకపక్క కరోనా మూడవ వేవ్ వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో తాజాగా పెరుగుతున్న కేసులు దేశానికి ఆందోళన కలిగిస్తున్నాయి. భారతదేశంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య ఈ రోజు 12 శాతం పెరిగాయి. దేశంలో గత 24 గంటల్లో 47,092 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది రెండు నెలల్లో ఒకే రోజులో అతిపెద్ద పెరుగుదల .
రోజువారీ
రికవరీల
కంటే
రోజువారీ
కేసులే
ఎక్కువ
గత
24
గంటల్లో
509
మరణాలు
నమోదయ్యాయని
ఆరోగ్య
మంత్రిత్వ
శాఖ
తెలిపింది.
ఇదిలా
ఉంటే
దేశంలో
మొత్తం
కరోనా
కేసుల
సంఖ్య
3.28
కోట్లు
దాటింది.
ఇప్పటివరకు
కరోనా
మహమ్మారి
కారణంగా
4,39,529
మరణాలు
సంభవించాయి.
గత
24
గంటల్లో
కరోనా
మహమ్మారి
బారినుండి
35
,181
మందికి
బయటపడ్డారు.
రోజువారీ
రికవరీ
ల
కంటే
రోజువారి
కేసులే
ఎక్కువగా
ఉండటం
ప్రస్తుతం
భారత్
కు
ఆందోళన
కలిగిస్తుంది.
ఇదిలా
ఉంటే
ఇప్పటి
వరకు
దేశవ్యాప్తంగా
3.20
కోట్ల
మంది
కరోనా
మహమ్మారిని
జయించారు.దీంతో
దేశంలో
కరోనా
రికవరీ
రేటు
97.48
శాతం
గా
ఉంది.
యాక్టివ్
కేసులు
మొత్తం
కేసుల్లో
1.19%
గా
ఉండగా,
రోజువారీ
పాజిటివిటీ
రేటు
ఇప్పుడు
2.80
శాతంగా
ఉంది.
ప్రస్తుతం
కరోనా
యాక్టివ్
కేసుల
సంఖ్య
3,89,583
గా
కొనసాగుతుంది.
కేరళలో
కరోనా
పంజా
..
24
గంటల్లో
కేరళ
32,803
కొత్త
కేసులు
గత
24
గంటల్లో
కేరళ
32,803
కొత్త
కేసులను
నమోదు
చేసింది.
దీంతో
కేరళ
రాష్ట్రంలో
మొత్తంగా
నమోదైన
కరోనా
కేసుల
సంఖ్య
40,90,036
కి
చేరుకుంది.
పరీక్ష
సానుకూలత
రేటు
18.76
గా
నమోదైంది
.
గత
24
గంటల్లో
173
మరణాలతో,
మరణాల
సంఖ్య
20,961
కి
పెరిగిందని
కేరళ
రాష్ట్ర
ప్రభుత్వం
రాష్ట్ర
ప్రభుత్వం
విడుదల
చేసిన
గణాంకాలు
చెబుతున్నాయి.
దక్షిణాది
రాష్ట్రం
కేరళలో
85
శాతానికి
పైగా
కోవిడ్
రోగులు
హోం
ఐసోలేషన్
లో
ఉన్నందున,
రోజువారీ
పెరుగుదలను
అరికట్టడానికి
ఆరోగ్య
మంత్రిత్వ
శాఖ
స్మార్ట్
మరియు
వ్యూహాత్మక
లాక్డౌన్
పాటించాలని
భావిస్తోంది
.
దేశంలో
అత్యధిక
రోజువారీ
కేసులను
నివేదిస్తున్నప్పుడు
కేరళ
కేంద్రం
సలహాను
పాటించడం
లేదని,
పొరుగు
రాష్ట్రాలు
కేరళ
కరోనా
ప్రభావాన్ని
అనుభవించాల్సి
వస్తుందని
అంటున్నారు.
ప్రస్తుతం
రాష్ట్రంలో
18,386
యాక్టివ్
కేసులు
ఉన్నాయి.
మహారాష్ట్రలో
4,456
కొత్త
కరోనా
కేసులు
మహారాష్ట్రలో
కోవిడ్
సంఖ్య
4,456
పెరిగి
64,69,332
కి
చేరుకుంది.
గత
24
గంటల్లో
రాష్ట్రంలో
183
కరోనా
సంబంధిత
మరణాలు
నమోదయ్యాయి.
ఢిల్లీలో
గత
24
గంటల్లో
36
కొత్త
కేసులు
నమోదయ్యాయి,
దేశ
రాజధానిలో
యాక్టివ్
కేసుల
సంఖ్య
343
కి
చేరింది.
నగరంలో
ప్రస్తుతం
యాక్టివ్
కేసులు
0.23
శాతంగా
ఉన్నాయి.
దేశంలో
నిర్వహించబడుతున్న
కోవిడ్
-19
వ్యాక్సినేషన్
కార్యక్రమం
66
కోట్ల
మార్కును
దాటింది.
బుధవారం
రాత్రి
7
గంటల
వరకు
69
లక్షలకు
పైగా
(69,42,335)
వ్యాక్సిన్
డోసులు
ఇవ్వబడ్డాయి.
ఈ
ఏడాది
జనవరి
16
నుండి
కోవిడ్
-19
కి
వ్యతిరేకంగా
భారతదేశం
అతిపెద్ద
టీకా
డ్రైవ్ను
అమలు
చేస్తోంది.
ప్రపంచానికి
కొత్త
వేరియంట్
భయం
..
ఇప్పుడు
దేశానికి
'మూ'
ఆందోళన
ప్రపంచ
ఆరోగ్య
సంస్థ
"మూ"
అని
పిలువబడే
కొత్త
కరోనావైరస్
వేరియంట్ను
పర్యవేక్షిస్తున్నట్లు
తెలిపింది.
ఇది
జనవరిలో
కొలంబియాలో
మొదట
గుర్తించబడింది.
శాస్త్రీయంగా
బి
.1.621
గా
పిలువబడే
'మూ'
"ఆసక్తికర
వైవిధ్యం"
గా
వర్గీకరించబడింది.
ఈ
విషయాన్ని
గ్లోబల్
హెల్త్
బాడీ
మంగళవారం
తన
వీక్లీ
పాండమిక్
బులెటిన్లో
పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా
కరోనావైరస్
కేసులు
200
మిలియన్
మార్కును
అధిగమించాయి.
ప్రపంచంలోని
మూడింట
ఒక
వంతు
దేశాలలో
కేసులు
పెరుగుతున్నాయి.
వాటిలో
చాలా
వరకు
తమ
జనాభాలో
సగం
మందికి
కూడా
మొదటి
డోస్
కూడా
ఇవ్వలేదు.
ఈ
పరిస్థితి
ప్రస్తుతం
దేశానికి
ఆందోళన
కలిగిస్తుంది.