ఆర్ఆర్ నగర్ ఎన్నికలు: నాయుడు డబ్బు బలంతో, కాంగ్రెస్, జేడీఎస్ కుమ్మక్కు: యడ్యూరప్ప !
బెంగళూరు: బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ నియోజక వర్గం శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిరత్న నాయుడు విజయంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప స్పంధించారు. డబ్బు బలం ముందు ఏదీ పని చెయ్యదని యడ్యూరప్ప ఆరోపించారు.

బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని నివాసంలో యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. ఆర్ఆర్ నగర్ శాసన సభ నియోజక వర్గంలో కాంగ్రెస్, జేడీఎస్ లోలోపల ఒప్పందం కుదుర్చుకున్న విషయం అందరికీ తెలుసని, ఆ విషయం కొత్తగా మాట్లాడాల్సిన అసరం లేదని యడ్యూరప్ప అన్నారు.

కర్ణాటకలో దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చిన జేడీఎస్- కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఆర్ఆర్ నగర్ లో బీజేపీ అభ్యర్థిని ఓడించడానికి ముందే ఒప్పందం కుదుర్చుకుని భారీ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టిందని యడ్యూరప్ప ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి మునిరాజు గౌడ ఓటమిపై యడ్యూరప్ప విచారం వ్యక్తం చేశారు .ప్రజల తీర్పును తాము గౌరవిస్తున్నామని యడ్యూప్ప చెప్పారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications