ఆర్ఆర్ నగర్ ఎన్నికలు: నాయుడు డబ్బు బలంతో, కాంగ్రెస్, జేడీఎస్ కుమ్మక్కు: యడ్యూరప్ప !
బెంగళూరు: బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ నియోజక వర్గం శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిరత్న నాయుడు విజయంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప స్పంధించారు. డబ్బు బలం ముందు ఏదీ పని చెయ్యదని యడ్యూరప్ప ఆరోపించారు.

బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని నివాసంలో యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. ఆర్ఆర్ నగర్ శాసన సభ నియోజక వర్గంలో కాంగ్రెస్, జేడీఎస్ లోలోపల ఒప్పందం కుదుర్చుకున్న విషయం అందరికీ తెలుసని, ఆ విషయం కొత్తగా మాట్లాడాల్సిన అసరం లేదని యడ్యూరప్ప అన్నారు.

కర్ణాటకలో దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చిన జేడీఎస్- కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఆర్ఆర్ నగర్ లో బీజేపీ అభ్యర్థిని ఓడించడానికి ముందే ఒప్పందం కుదుర్చుకుని భారీ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టిందని యడ్యూరప్ప ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి మునిరాజు గౌడ ఓటమిపై యడ్యూరప్ప విచారం వ్యక్తం చేశారు .ప్రజల తీర్పును తాము గౌరవిస్తున్నామని యడ్యూప్ప చెప్పారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications