'యూపి ఎన్నికల ఫలితాలపై కోర్టును ఆశ్రయిస్తాం'
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సరళిపై తమకు అనుమానాలున్నాయని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం వల్ల బిజెపికి ఎక్కువ సీట్లు వచ్చాయని బిఎస్ పి అభిప్రాయపడుతోంది. ఈ విషయమై రెండు మూడు రోజుల్లో కోర్టును ఆశ్రయించనున్నట్టు
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సరళిపై తమకు అనుమానాలున్నాయని ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని బిఎస్ పి ఆరోపిస్తోంది. ఈ విషయమై రానున్న రెండు రోజుల్లో కోర్టుకు వెళ్ళనున్నట్టు ఆ పార్టీ చీఫ్ మాయావతి ప్రకటించింది.
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఎన్నికల ఫలితాలపై బిఎస్ పి చీఫ్ మాయావతి అనుమానాలను వ్యక్తం చేశారు. ఈవీఎంలను బిజెపి ట్యాంపరింగ్ చేసిందని ఆ పార్టీ ఆరోపణలు గుప్పించింది.

ఈవీఎంలను బిజెపి ట్యాంపరింగ్ చేసిందని బిఎస్పీ ఆరోపిస్తోంది. ఈ మేరకు కోర్టును ఆశ్రయించాలని బిఎస్పీ భావిస్తోంది.సోమవారం నాడు ఆమె పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు.
కోర్టులో తనకు న్యాయం జరుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదన్నారు. గతంలోనే ఎన్నికల కమిషన్ మాయావతికి స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 400 స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో కేవలం 19 స్థానాలను మాత్రమే బిఎస్పీ గెలుచుకొంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications