'యూపి ఎన్నికల ఫలితాలపై కోర్టును ఆశ్రయిస్తాం'
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సరళిపై తమకు అనుమానాలున్నాయని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం వల్ల బిజెపికి ఎక్కువ సీట్లు వచ్చాయని బిఎస్ పి అభిప్రాయపడుతోంది. ఈ విషయమై రెండు మూడు రోజుల్లో కోర్టును ఆశ్రయించనున్నట్టు
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సరళిపై తమకు అనుమానాలున్నాయని ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని బిఎస్ పి ఆరోపిస్తోంది. ఈ విషయమై రానున్న రెండు రోజుల్లో కోర్టుకు వెళ్ళనున్నట్టు ఆ పార్టీ చీఫ్ మాయావతి ప్రకటించింది.
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఎన్నికల ఫలితాలపై బిఎస్ పి చీఫ్ మాయావతి అనుమానాలను వ్యక్తం చేశారు. ఈవీఎంలను బిజెపి ట్యాంపరింగ్ చేసిందని ఆ పార్టీ ఆరోపణలు గుప్పించింది.

ఈవీఎంలను బిజెపి ట్యాంపరింగ్ చేసిందని బిఎస్పీ ఆరోపిస్తోంది. ఈ మేరకు కోర్టును ఆశ్రయించాలని బిఎస్పీ భావిస్తోంది.సోమవారం నాడు ఆమె పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు.
కోర్టులో తనకు న్యాయం జరుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదన్నారు. గతంలోనే ఎన్నికల కమిషన్ మాయావతికి స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 400 స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో కేవలం 19 స్థానాలను మాత్రమే బిఎస్పీ గెలుచుకొంది.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications