College girl: ఎంబీఏ అమ్మాయి గ్యాంగ్ రేప్, 7 నిందితుడు అరెస్టు, కేటుగాళ్ల రూటే సపరేట్, అందర్ !
బెంగళూరు: మైసూరు గ్యాంగ్ రేప్ కేసులో 7 నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఇంతకాలం తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో తలదాచుకుని తప్పించుకుని తిరుగుతున్న కామాంధుడిని మైసూరు పోలీసులు పట్టుకున్నారు. తమిళనాడు నుంచి మైసూరు పిలుచుకుని వచ్చి అతన్ని కోర్టు ముందు హాజరుపరిచి కస్టడీకి తీసుకుని విచారణ చెయ్యాలని మైసూరు పోలీసులు బావిస్తున్నారని తెలిసింది. మైసూరుకు చెందిన ఎంబీఏ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో ఇప్పటికే ఆరు మందిని పోలీసులు అరెస్టు చేశారు. మైసూరు విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో అరెస్టు అయిన బాలనేరస్తుడు మైసూరులోని బాలనేరస్తుల కారాగారంలో ఉన్నాడు. మిగిలిన నిందితుల పోలీసు కస్టడీ గడువు మంగళవారంతో పూర్తి కావడంతో నిందితులు అందర్ని మైసూరు సెంట్రల్ జైలుకు తరలించారు.

తమిళనాడులో కామాంధులు
మైసూరులోని ప్రముఖ కాలేజ్ లో ఎంబీఏ చదువుతున్న ముంబాయికి చెందిన కాలేజ్ అమ్మాయి మీద ఆగస్టు 24వ తేదీ రాత్రి చాముండి కొండ సమీపంలోని లలితాద్రిపురం సమీపంలో గ్యాంగ్ రేప్ జరిగిన విషయం తెలిసిందే. వీరప్పన్ అడ్డా అయిన సత్యమంగలం జిల్లాలోని తిరుప్పూర్ తో పాటు పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న భూపతి (25), మురగేషన్ (22), ప్రకాష్ అలియాస్ అరవింద్ (21)తో పాటు 17 సంవత్సరాల మరో కామాంధుడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

అరటి కాయల వ్యాపారం
తమిళనాడు నుంచి అరటికాయల లోడ్ తీసుకుని వచ్చిన కామాంధులు మందు పార్టీ చేసుకోవడానికి మైసూరు సమీపంలోని అటవి ప్రాంతంలోకి వెళ్లి అదే సమయంలో అటువైపు వచ్చిన ప్రేమికులను పట్టుకుని దారుణం చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. గత రెండు సంవత్సరాల నుంచి మేము మైసూరు వచ్చిన ప్రతిసారి రేప్ లు, దారి దోపీడీలు చేశామని పోలీసు కస్టడీలో ఉన్న నిందితులు అంగీకరించారు.

బాధితులు చాలా మందే ఉన్నారు.... బయటకు రాలేదు అంతే
మాకు వయసుతో పని లేదు, ఆంటీనా అమ్మాయా అని మేము ఆలోచించము, ఆడది కనపడిందా మా పని మేము చేసుకోని పోతామని కామాంధులు ఇప్పటికే పోలీసులకు చెప్పారు. దారి దోపిడీలు చెయ్యడానికి మేము ప్రయత్నిస్తామని, ఆ సమయంలో ఆంటీలు కనపడినా, అమ్మాయిలు కనపడినా సరే వారిని నిర్జనప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశామని నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారు.

పోలీసులకు ఫస్ట్ టైమ్ చిక్కారు
తమిళనాడు నుంచి అరటికాయల లోడ్ తీసుకుని వచ్చిన కామాంధులు మందు పార్టీ చేసుకోవడానికి మైసూరు సమీపంలోని అటవి ప్రాంతంలోకి వెళ్లి అదే సమయంలో అటువైపు వచ్చిన ప్రేమికులను పట్టుకుని దారుణం చేశారని పోలీసులు అంటున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి మేము చాలా మందిని అత్యాచారం చేశామని, అయితే ఎప్పుడు పోలీసులకు చిక్కలేదని, ఇప్పుడు టైమ్ బాగాలేక చిక్కిపోయామని నిందితులు నేరం అంగీకరించాడని ఓ సీనియర్ పోలీసు అధికారి మీడియాకు చెప్పారు.

7 కామాంధుడు వీడే
మైసూరు కాలేజ్ అమ్మాయి మీద ఆరు మంది గ్యాంగ్ రేప్ చేశారని మొదట ప్రచారం జరిగింది. అయితే మేము ఆరు మంది కాదు ఏడు మంది కాలేజ్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేశామని, ఇక్కొక్కడు ఉన్నాడని నిందితులు అప్పుడే అంగీకరించారు. తమిళనాడులో తలదాచుకున్న సెల్వా (27) అనే కామాంధుడు బుధవారం తమిళనాడులో మైసూరు పోలీసులకు చిక్కిపోయాడు. తమిళనాడు నుంచి సెల్వాను మైసూరు పిలుచుకుని వచ్చి అతన్ని కోర్టు ముందు హాజరుపరిచి కస్టడీకి తీసుకుని విచారణ చెయ్యాలని మైసూరు పోలీసులు బావిస్తున్నారని తెలిసింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications