ఎంపీ కాన్వాయ్ బీభత్సం: ముగ్గురు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

బీహార్‌లోని సపుల్‌ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రంజీత్‌ రంజన్‌ కాన్వాయ్‌ సోమవారం బీభత్సం సృష్టించింది.

పాట్నా: బీహార్‌లోని సపుల్‌ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రంజీత్‌ రంజన్‌ కాన్వాయ్‌ సోమవారం బీభత్సం సృష్టించింది. సపుల్‌లోని నిర్మాలి - సికార్హత ప్రధాన రహదారిలో ఆమె కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని ముగ్గురు మృత్యువాత పడ్డారు.

ఈ ఘటన సమయంలో నిర్మలి బ్లాక్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ రామ్‌ప్రసేష్‌ యాదవ్‌ కూడా అక్కడే ఉన్నారు. అయితే, ఈ ఘటనలో గాయపడిన వారిని ఆయన తన వాహనంలో ఎక్కించుకొని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Congress MP Ranjeet Ranjan's convoy crushes three to death

ప్రస్తుతం వారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ ఘటనపై స్థానికులు సదరు ఎంపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read in English: 3 crushed to death in Bihar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+