వివాదాస్పద కార్యక్రమం: టీవీ చానెల్పైకి బాంబులు విసిరారు, దాడి చేశారు (ఫోటోలు)
చెన్నై: చెన్నైలోని ప్రముఖ టీవీ చానెల్ కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు నాటు బాంబులు విసిరారు. గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు.

మోటార్ సైకిల్పై వచ్చిన దుండగులు టిఫిన్ బాక్సుల్లో ప్యాక్ చేసిన బాంబులను టీవీ చానెల్ కార్యాలయంపైకి విసిరారని పోలీసులు తెలిపారు. దుండగులు బాంబులు విసిరిన దృశ్యాలు టీనీ చానెల్లోని సీసీ కెమారాల్లో రికార్డైంది.

ఈ ఘటనపై ఎవరినీ పోలీసులు అరెస్టు చేయలేదని తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తలైమురై చానల్ జర్నలిస్టులు తెలిపారు. టీవీ చానెల్ ప్రసారం చేసిన తాళి (మంగళసూత్రం) వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ హిందూ మున్నై సంస్థ ఆదివారం ఆందోళన నిర్వహించింది. ఆందోళన సందర్భంగా టీవీ సామాగ్రిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. వీడియో జర్నలిస్టులపై దాడికి దిగారు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications