ఢిల్లీ అల్లర్లు: హెడ్ కానిస్టేబుల్ హత్య కేసు ఛార్జీషీటులో యోగేంద్ర యాదవ్ పేరు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లలో రతన్ లాల్ అనే హెడ్ కానిస్టేబుల్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో పోలీసులు తాజాగా దాఖలు చేసిన ఛార్జీ షీటులో స్వరాజ్ ఇండియా చీఫ్, సామాజిక ఉద్యమకారుడు యోగేంద్ర యాదవ్ పేరును ప్రస్తావించారు.
ఛార్జీషీటులో యోగేంద్ర యాదవ్ పేరు చేర్చినప్పటికీ.. అతన్ని మాత్రం నిందితుడిగా పేర్కొనలేదు. అతని పేరు నిందితుల జాబితాలో లేదు. అయితే, అల్లర్లు జరిగిన స్థలాన్ని సందర్శించిన యోగేంద్ర.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఛార్జీషీటులో పేర్కొన్నారు.

ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలోని గోకల్పూరిలో బుల్లెట్ గాయాలతో హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ మృతి చెందారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థించే, వ్యతిరేకించే వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. మూడు రోజులపాటు జరిగిన ఈ అల్లర్లలో సుమారు 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications