వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: యజమానురాలిని హత్య చేసిన పనిమనిషి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణం జరిగింది. ఓ ఇంట్లో పని మనిషిగా ఉన్న యువకుడు తన యజమానురాలైన 81ఏళ్ల మహిళను గొంతునులిమి హత్య చేసింది. ఈ ఘటన విలాసంతమైన గ్రేటర్ కైలాష్-11 ప్రాంతంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. రేఖా దుగ్గల్ అనే మహిళ(81)ను ఆమెకు సహాయకుడిగా ఉన్న పని మనిషి నీరజ్ సాకి(21) గొంతునులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని దగ్ధం చేసేందుకు ప్రయత్నంచాడు.

Delhi shocker: 81-year-old allegedly killed by domestic help in posh GK-II area

కాగా, అంతకుముదు చుట్టుపక్కల వారికి రేఖే దుగ్గల్ కనిపించడం లేదని చెప్పాడు. దీంతో వారు రేఖ కూతురు, అల్లుడుకు సమాచారం అందించారు. కాగా, బాధితురాలి మృతదేహం ఆ ఇంటిలోని రెండో అంతస్తు పడక గదిలో ఓ మూలన పడివుంది.

ఆమె మృతదేహం పాక్షికంగా కాలిపోయి ఉంది. దీంతో ఆ మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో గొంతునులుమి హత్య చేసినట్లు తేలింది. విచారణ జరిపిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. 2005లో తన భర్త చనిపోవడంతో ఆ వృద్ధురాలు ఇద్దరు సహాయకులతోపాటు ఆ ఇంట్లో ఉంటోంది.

English summary
In yet another incident that puts spotlight on the safety of senior citizens in the national capital, an 81-year-old woman was killed allegedly by her domestic help in the posh Greater Kailash-II locality, as per reports on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X