మోడీ ఎఫెక్ట్: మంత్రి ఇంటిలో ఐటీ దాడులకు బ్రేక్: గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో డీకే భేటీ !
రాజ్యసభ ఎన్నిక సందర్బంగా ఆపరేషన్ కమల (బీజేపీ)కు భయపడిన గుజరాత్ కాంగ్రెస్ శాసన సభ్యులు బెంగళూరు నగర శివార్లలోని ఈగల్టన్ గాల్ఫ్ రిసార్ట్ లో బస చేసిన విషయం తెలిసిందే.
బెంగళూరు: రాజ్యసభ ఎన్నిక సందర్బంగా ఆపరేషన్ కమల (బీజేపీ)కు భయపడిన గుజరాత్ కాంగ్రెస్ శాసన సభ్యులు బెంగళూరు నగర శివార్లలోని ఈగల్టన్ గాల్ఫ్ రిసార్ట్ లో బస చేసిన విషయం తెలిసిందే. శనివారం గుజరాత్ శాసన సభ్యులు బెంగళూరులోని కర్ణాటక రాజ్ భవన్ చేరుకున్నారు.
ఆదాయపన్ను శాఖ దాడులో నాలుగు రోజుల పాటు ఉక్కిరిబిక్కిరి అయిన కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ ఇప్పుడు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. శనివారం మద్యాహ్నం ఆదాయపన్ను శాఖ అధికారులు డీకే. శివకుమార్ ఇంటిలో సోదాలు పూర్తి చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మంత్రి డీకే. శివకుమార్ సదాశివనగర్ నుంచి రాజ్ భవన్ చేరుకున్నారు. తరువాత అక్కడ ఉన్న గుజరాత్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులతో మంత్రి డీకే. శివకుమార్ మాట్లాడారు. వారితో కలిసి రాజ్ భవన్ బయటకు వచ్చి మీడియా ముందు ఫోటోలకు ఫోజు ఇచ్చారు.
నాలుగు రోజుల తరువాత మంత్రి డీకే. శివకుమార్ నవ్వుతూ మీడియాతో మాట్లాడాను. నన్ను నమ్మి గుజరాత్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు ఇక్కడికి వచ్చారని, వారికి కావలసిన సదుపాయుల చూడటం నా బాధ్యత అని మంత్రి డీకే శివకుమార్ మీడియాకు చెప్పారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications