మీ అంతు చూసే వరకు నిద్రపోను: నాతోనే పెట్టుకుంటారా: స్టాలిన్
అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీని గద్దెదించే వరకు పోరాటం చేస్తామని స్టాలిన్ హెచ్చరించారు. మీ అధికారం తాత్కాలికమే మీ అంతు చూసే వరకు నిద్రపోను అని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని ఎంకే.
చెన్నై: తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ అధికారంలో ఉన్న అన్నాడీఎంకే నాయకులు అరాచకాలు చేస్తున్నారని, అసెంబ్లీలో దౌర్జన్యం చేశారని తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ ఆరోపించారు.
చిరిగిన చోక్కాతోనే స్టాలిన్ సచివాలయం నుంచి బయటకు వచ్చారు. సచివాలయం నుంచి నేరుగా గేటుబయటకు నడుచుకుంటూ వచ్చిన స్టాలిన్ అక్కడ ప్రజలను కలిసి అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉంటే అందరి పరిస్థతి ఇదే అని అన్నారు.

ప్రతిపక్ష నాయకుడు, ఎమ్మెల్యేలు అని చూడకుండా మార్షల్స్ తో తమ మీద దౌర్జన్యం చేయించి దాడి చేయించారని ఆరోపించారు. 500 మంది మార్షల్స్ మా మీద దౌర్జన్యం చేసి బట్టలు చించేశారని స్టాలిన్ ఆరోపించారు.
అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీని గద్దెదించే వరకు పోరాటం చేస్తామని స్టాలిన్ హెచ్చరించారు. నా బట్టలనే చింపించిన మీరు అధికారంలో ఎలా ఉంటారు నేను చూస్తా అని చాలెంజ్ చేశారు. మీ అధికారం తాత్కాలికమే మీ అంతు చూసే వరకు నిద్రపోను అని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని ఎంకే. స్టాలిన్ హెచ్చరించారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications