అరవింద్ స్వామి ఐటీ కంపెనీలో అగ్ని ప్రమాదం
చెన్నై: బహు భాషా నటుడు అరవింద్ స్వామికి చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసు అధికారులు తెలిపారు. చెన్నై పోలీసు అధికారుల సమాచారం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
చెన్నైలోని ఆళ్వార్ పేట సీసీ రామస్వామి రోడ్డులో ఆక్స్ ఫర్డ్ పేరుతో మూడు అంతస్తుల కట్టడం ఉంది. అందులో రెండు అంతస్తుల్లో బహుబాష నటుడు అరవింద్ స్వామికి చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీ ఉంది. అరవింద్ స్వామి సాఫ్ట్ వేర్ కంపెనీలో మంగళవారం ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి.

విషయం గుర్తించిన సిబ్బంది వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. అప్పటికే 100 కంప్యూటర్లు, ఫర్నిచర్ కాలి భూడిద అయ్యిందని సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
-
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు












Click it and Unblock the Notifications