బడ్జెట్ డే: పార్లమెంట్లోని రూం నెం.50లో అగ్ని ప్రమాదం
బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు రోజు.. మంగళవారం నాడు రాత్రి పార్లమెంటులో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రేపు (బుధవారం) కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు రోజు.. మంగళవారం నాడు రాత్రి పార్లమెంటులో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రేపు (బుధవారం) కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.
మంగళవారం పార్లమెంటులోను గది నెంబర్ 50లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గదిలోని ఓ యూపీఎస్ నుంచి మంటలు వచ్చాయి. అక్కడ ఉన్న వారు వెంటనే వాటిని ఆర్పివేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ ఆఫీసర్ అతుల్ గార్గ్ చెప్పారు.

పార్లమెంటులోని రూం నెంబర్ 50లో అగ్ని ప్రమాదం సంభవించిందని రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో తమకు ఫోన్ వచ్చిందని, వెంటనే అయిదుగురు సభ్యులు అక్కడకు చేరుకున్నారని చెప్పారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications