దాణా స్కాం: లాలూ ప్రసాద్కు సుప్రీం కోర్టులో చుక్కెదురు
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు సుప్రీం కోర్టులో సోమవారం చుక్కెదురయింది. దాణా స్కాంలో లాలూ ప్రసాద్ ప్రత్యేక విచారణ ఎదుర్కోవాలని అత్యున్నత న్యాయస్థానం తేల్చింది.
న్యూఢిల్లీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు సుప్రీం కోర్టులో సోమవారం చుక్కెదురయింది. దాణా స్కాంలో లాలూ ప్రసాద్ ప్రత్యేక విచారణ ఎదుర్కోవాలని అత్యున్నత న్యాయస్థానం తేల్చింది.

దాణా స్కాంలో వేర్వేరు కేసుల్లో విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. లాలూ ప్రత్యేక విచారణ ఎదుర్కోవాల్సిందేనని చెప్పింది. ఇప్పటికే దాణా స్కాంలో ఓ కేసులో లాలూ నిందితుడిగా తేలారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications