శారదా చిట్ ఫండ్ కేసులో ఒడిశా మాజీ ఏజీ అరెస్టు

వివరాల్లోకి వెళితే హైకోర్టు ఛీఫ్ జస్టిస్గా అశోక్ మహంతి పని చేసిన సమయంలో శారదా చిట్ ఫండ్ గ్రూప్కు సంబంధించిన ఆర్త తత్వ గ్రూప్ అధిపతి ప్రదీప్ శెట్టి నుంచి కటక్లో ప్రాపర్టీని కొనుగోలు చేశారు. ఇక అశోక్ మహంతి అడ్వకేట్ జనరల్ ఇటీవలే రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమోదించారు.
కోల్ కతాలో తీవ్ర సంచలనం సృష్టించిన శారద చిట్ఫండ్ స్కాంపై సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించిన వెంటనే సీబీఐ రంగంలోకి దిగింది. చిట్ఫండ్ కంపెనీతో సంబంధం ఉన్న పలువురు ప్రముఖుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో 56 చోట్ల సోదాలు చేసి, పలు కీలక పత్రాలను స్వాధీనం చేకుంది. ఈ చిట్టీల కుంభకోణానికి సంబంధించి ఒడిశాలోని చిట్ఫండ్ కంపెనీ డైరెక్టర్ సంబిత్ కుంతియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
జాయింట్ డైరెక్టర్ రాజీవ్ సింగ్ నేతృత్వంలో ఈ స్పెషల్ టీం పనిచేస్తోంది. శారదా చిట్ ఫండ్ కంపెనీ గత ఏడాది ప్రజల నుంచి కోట్ల రూపాయలు పెట్టుబడులుగా సేకరించి బోర్డు తిప్పేయడంతో పలువురు ఇన్వెస్టర్లు, ఏజెంట్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications