Friend wife: ఫ్రెండ్ కు ట్రైనింగ్, బెడ్ రూమ్ లో మసాజ్ చేస్తానని ఫ్రెండ్ భార్యకు ఏం చేశాడంటే ?
ముంబాయి/చెన్నై: NAVY (నౌకాదళం)లో ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు కలిసి ఫ్లాట్ లో నివాసం ఉంటున్నారు. ఒకరికి ఇంకా పెళ్లి కాలేదు. వివాహం చేసుకున్న ఉద్యోగికి వేరే రాష్ట్రంలో ట్రైనింగ్ కోసం వెళ్లాడు. అదే సమయంలో అపార్ట్ మెంట్ లో ట్రైనింగ్ కు వెళ్లిన ఉద్యోగి భార్య, మరో ఉద్యోగి ఉన్నారు. తనకు ప్రొమోషన్ వచ్చిందని స్నేహితుడి భార్యకు చాక్లెట్లు ఇచ్చాడు. తల నొప్పిగా ఉందని ఆమె పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకుని బెడ్ రూమ్ లో పడుకొని ఉంది. మీకు జండూబామ్ తో తలకు మసాజ్ చేసే తలనొప్పి చిటెకలో తగ్గిపోతుందని మసాజ్ చేసిన భర్త ఫ్రెండ్ ఆమెకు ఎక్కడంటే అక్కడ ఆయిల్ మసాజ్ తో పాటు అన్నీ చేసేసి అతని కామం తీర్చుకున్నాడు. విషయం బయటకు తెలిస్తే నీ భర్త నన్ను చంపేశాడని డెత్ నోట్ రాసిపెట్టి నేను రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటానని, నీ భర్త జైలుకు పోతాడని, తరువాత నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుందని ఫ్రెండ్ భార్యను బెదిరించడంతో ఆమె మైండ్ బ్లాక్ అయ్యింది. తరువాత కథ సినిమా ట్విస్ట్ లతో అనేక మలుపులు తిరిగింది.

ఒకే చోట ఉద్యోగంఒకే చోట ఉద్యోగం
NAVYలో ఉద్యోగం చేస్తున్న రాజేష్, సురేష్ (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) అనే ఇద్దరు స్నేహితులు ముంబాయిలోని కొలాబ ఏరియాలోని అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. రాజేష్ కు రంజిత (పేరు మార్చడం జరిగింది) అనే యువతితో వివాహం అయ్యింది. సురేష్ కు ఇంకా పెళ్లి కాలేదు.

కేరళలో భర్తకు ట్రైనింగ్
భర్త రాజేష్ కు కేరళలో ట్రైనింగ్ తీసుకోవాలని పై అధికారులు సూచించారు. అప్పటికే భర్త రాజేష్ కోసం అతని భార్య ముంబాయిలోని అపార్ట్ మెంట్ కు వచ్చింది. తాను కేరళకు ట్రైనింగ్ కు వెలుతున్నానని, నువ్వు ఇక్కడే ఉంటే రెండు వారాల్లో తిరిగి వచ్చేస్తానని రాజేష్ అతని భార్య రంజితకు సూచించాడు. ఏప్రిల్ చివరి వారంలో రాజేష్ కేరళ వెళ్లాడు.

ఫ్రెండ్ భార్య అందంగా ఉందని ఆశపడ్డాడు
రంజిత చూడటానికి చాలా అందంగా ఉంటుంది. స్నేహితుడు రాజేష్ కేరళకు వెళ్లడంతో అతని భార్య రంజిత, సురేష్ మాత్రమే అపార్ట్ మెంట్ లో ఉన్నారు. ఏప్రిల్ 29వ తేదీన సురేష్ అపార్ట్ మెంట్ లోకి చాలా సంతోషంగా వెళ్లాడు. తనకు ప్రొమోషన్ వచ్చిందని, తాను చాలా సంతోషంగా ఉన్నానని ఫ్రెండ్ రాజేష్ భార్య రంజితకు చెప్పాడు.

చాక్లెట్స్ ఇచ్చాడు........స్వీట్ గా ఉందని ?
తనకు ప్రొమోషన్ వచ్చిన సందర్బంలో దుబాయ్ నుంచి ప్రత్యేకంగా చాక్లెట్స్ తెప్పించానని, నువ్వు తినాలని సురేష్ ఫ్రెండ్ భార్య రంజితకు చెప్పాడు. సురేష్ ఇచ్చిన చాక్లెట్లను రంజిత తినింది. తరువాత సురేష్ అపార్ట్ మెంట్ లో మద్యం సేవించాడు. తన నొప్పిగా ఉందని రంజిత పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వేసుకుని ఆమె బెడ్ రూమ్ లోకి వెళ్లి నిద్రపోయింది.

మసాజ్ చేస్తానని.... ఫ్రెండ్ భార్యకు అన్నీ చేసేశాడు
తలనొప్పిగా ఉందని ఫ్రెండ్ భార్య రంజిత నిద్రపోతుంటే ఆమె బెడ్ రూమ్ లోకి సురేష్ వెళ్లాడు. జండూబామ్ తో పాటు కొంచెం తైలంతో తలకు మసాజ్ చేస్తే తలనొప్పి త్వరగా తగ్గిపోతుందని, నేను మసాజ్ చేస్తానని సురేష్ ఫ్రెండ్ భార్యకు చెప్పాడు. బెడ్ మీద రంజితకు ఆయిల్ మసాజ్ చేసే నెపంతో మద్యం మత్తులో ఉన్న సురేష్ కామంతో రెచ్చిపోయి ఆమె మీద అత్యాచారం చేశాడు. రంజిత కేకలు వెయ్యకుండా ఆమె నోరును గట్టిగా అదిమేశాడని తెలిసింది.

నీ భర్త చంపేశాడని డెత్ నోట్ రాస్తా..... బ్లాక్ మెయిల్
ఫ్రెండ్ భార్య రంజిత మీద అత్యాచారం చేసిన సురేష్ ఈ విషయం బయటకు చెప్పకూడదని ఆమె కాళ్లు పట్టుకున్నాడు. నీవు ఈ విషయం బయటకు చెబితే నీ భర్త నన్ను చంపేశాడని తాను డెత్ నోట్ రాసి పెట్టి రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటానని సురేష్ ఫ్రెండ్ భార్యను బ్లాక్ మెయిల్ చేశాడు. జరిగిన విషయం బయటకు చెప్పలేక కొన్ని రోజులు రంజిత కుమిలిపోయింది.

ఆత్మహత్యాయత్నం
తన భర్త స్నేహితుడు అత్యాచారం చేశాడని కుమిలిపోయిన రంజిత చేతిమనికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. కేరళలో ఉన్న భర్త రాజేష్ కు ఫోన్ చేసి విషయం చెప్పింది. మే 17వ తేదీన కేరళ నుంచి రాజేష్ ముంబాయి చేరుకున్నాడు. తరువాత రాజేష్ అతని భార్య రంజిత ముంబాయిలోని నావెల్ పోలీస్ స్టేషన్ లో సురేష్ మీద అత్యాచారం కేసు నమోదు చేశారు. కేసును కఫ్ పెరేడ్ పోలీస్ స్టేషన్ కు బదిలి చెయ్యడంతో పోలీసులు ఫ్రెండ్ భార్యను రేప్ చేసిన నేవీ ఉద్యోగిని అరెస్టు చేశారని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది. నేవీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి సాటి ఉద్యోగి భార్యను రేప్ చెయ్యడం కలకలం రేపింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications