గుజరాత్ ఎన్నికలు: ముగిసిన ప్రచారం, ఢిల్లీకి మోడీ, రాహుల్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ప్రచారం ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఢిల్లీకి బయలుదేరారు.
అంతకుముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందన్న నమ్మకం మరింత పెరిగిందన్నారు.

జగన్నాథ ఆలయాన్ని దర్శించుకొన్న అనంతరం అహ్మదాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆలయాలకు వెళ్లడంపై బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
ఏ సమయంలోనైనా తనకు ఆలయాలకు వెళ్లే హక్కు ఉందని, తాను కేదారినాథ్ కూడా వెళ్లానని, తాను ఆలయాలకు వెళ్లేది గుజరాత్ ప్రజల భవిష్యత్ బాగుండాలని, అభివృద్ధి చెందాలని, ఆలయాలకు వెళ్లడం తప్పా అని ప్రశ్నించారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications