ముకేశ్ అంబానీకి దిలీప్ సంఘ్వి చెక్: ఫోర్బ్స్ భారత రిచెస్ట్ మ్యాన్
ముంబై: 2015 సంవత్సరానికి గాను అత్యంత సంపన్న భారతీయుడిగా సన్ ఫార్మా గ్రూప్ అధినేత దిలీప్ సంఘ్వి నిలిచారు. 2150 కోట్ల డాలర్ల (రూ. 1,29,000 కోట్లు) నికర సంపద విలువతో ఆయన ఆగ్రస్ధానంలో ఉన్నట్లు ఫోర్బ్స్ మ్యాగజైన్ బుధవారం నివేదికలో పేర్కొంది.
రెండో స్ధానంలో ముకేశ్ అంబానీ, మూడో స్ధానంలో అజీమ్ ప్రేమ్జీ ఉన్నట్లు వెల్లడించింది. ఫోర్బ్స్ పత్రిక సోమవారం విడుదల చేసిన జాబితా ప్రకారం ముకేశ్ అంబానీ అగ్రస్ధానంలో ఉన్నారు. అయిత్ సన్ ఫార్మా షేర్లు విలువ ఒక్కసారిగా పెరగడంతో దిలీప్ సంఘ్వీ నెంబర్ వన్ స్ధానంలో నిలిచారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల విలువకు అనుగుణంగా ముకేశ్ అంబానీ సంపద 2100 కోట్ల డాలర్లు (రూ. 1,26, 000 కోట్లు)గా ఉన్నట్లు ఫోర్బ్స్ జాబితాలో పేర్కొంది. 2015 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో దిలీప్ సంఘ్వి 37వ స్ధానంలో నిలవగా, ముకేశ్ అంబానీ 43వ స్ధానంలో ఉన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications