ఆసిస్తో గెలుస్తాం, ప్రపంచ కప్ మనదే: శ్రీశాంత్
తిరువనంతపురం: ప్రపంచ కప్ ట్వంటీ 20లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ పైన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొహాలీలో రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలుస్తుందని శ్రీశాంత్ ధీమా వ్యక్తం చేశాడు.
భారత జట్టుకు విజయం చేకూరాలని అతను విజయ సంకేతం చూపించాడు. నేడు జరగనున్న మ్యాచులో భారత్ కచ్చితంగా గెలుస్తుందని, ప్రపంచ కప్ కూడా మనదేనని చెప్పాడు. తొలి ట్వంటీ 20 ప్రపంచ కప్ నెగ్గడంలో శ్రీశాంత్ కీలక పాత్ర పోషించాడు.

పటిష్ట ఆస్ట్రేలియా జట్టుకు ఆ ప్రపంచ కప్లో చుక్కలు చూపించాడు. మ్యాచ్ నేపథ్యంలో పాత విషయాలను అతను గుర్తు చేసుకున్నాడు. 2007 ట్వంటీ 20 ప్రపంచ ఫైనల్లో జోగిందర్ శర్మ వేసిన చివరి ఓవర్లో పాక్ బ్యాట్సుమెన్ మిస్బా ఇచ్చిన క్యాచ్ శ్రీశాంత్ పట్టే దృశ్యం అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
More From
-
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications