ఆసిస్తో గెలుస్తాం, ప్రపంచ కప్ మనదే: శ్రీశాంత్
తిరువనంతపురం: ప్రపంచ కప్ ట్వంటీ 20లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ పైన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొహాలీలో రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలుస్తుందని శ్రీశాంత్ ధీమా వ్యక్తం చేశాడు.
భారత జట్టుకు విజయం చేకూరాలని అతను విజయ సంకేతం చూపించాడు. నేడు జరగనున్న మ్యాచులో భారత్ కచ్చితంగా గెలుస్తుందని, ప్రపంచ కప్ కూడా మనదేనని చెప్పాడు. తొలి ట్వంటీ 20 ప్రపంచ కప్ నెగ్గడంలో శ్రీశాంత్ కీలక పాత్ర పోషించాడు.

పటిష్ట ఆస్ట్రేలియా జట్టుకు ఆ ప్రపంచ కప్లో చుక్కలు చూపించాడు. మ్యాచ్ నేపథ్యంలో పాత విషయాలను అతను గుర్తు చేసుకున్నాడు. 2007 ట్వంటీ 20 ప్రపంచ ఫైనల్లో జోగిందర్ శర్మ వేసిన చివరి ఓవర్లో పాక్ బ్యాట్సుమెన్ మిస్బా ఇచ్చిన క్యాచ్ శ్రీశాంత్ పట్టే దృశ్యం అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
More From
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications