ఐటీ దాడులు: శశికళ ఫ్యామిలీకి ముచ్చటగా మూడో రోజు షాక్, విదేశాల్లో భోగస్ కంపెనీలు !
శశికళ ఫ్యామిలీ, సన్నిహితులకు సంబంధించిన వారి ఇళ్లలో, కార్యాలయాల్లో మూడో రోజూ శనివారం ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.
చెన్నై: శశికళ ఫ్యామిలీ, సన్నిహితులకు సంబంధించిన వారి ఇళ్లలో, కార్యాలయాల్లో మూడో రోజూ శనివారం ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. గురువారం నుంచి 187 ప్రాంతాల్లో శశికళ కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి.
శనివారం 120 చోట్ల ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. శశికళ భర్త నటరాజన్, ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్, ఆమె సోదరుడు దివాకరన్, టీటీవీ దినకరన్ సోదరుడు టీటీవీ భాస్కరన్, జయ టీవీ ఎండీ వివేక్, శశికళ మేనకోడలు కృష్ణప్రియ తదితర ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.
Recommended Video


శశికళ కుటుంబ సభ్యులను ఐటీ శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆదాయపన్ను శాఖ అధికారులు అధికారికంగా ఎలాంటి వివరాలు బయటకు చెప్పలేదు. అయితే ఓ అధికారి శశికళ కుటుంబ సభ్యులు రూ. వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులు సంపాధించారని అన్నారు.
ల్యాండ్ డీలింగ్, అక్రమంగా విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు, అక్రమ నగదు లావాదేవీలు చేశారని ఓ అధికారి చెప్పారు. శశికళ కుటుంబ సభ్యులు రూ. వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులు సంపాధించారని ఆదాయపన్ను శాఖ అధికారుల సోదాల్లో వెలుగు చూసింది.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications