జైల్లో దోమలు: ఇంద్రాణికి డెంగ్యూ, ఆస్పత్రికి
ముంబై: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు, షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా గత ఏడు రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో జెజె ఆస్పత్రి వైద్యులు వచ్చి ఆమెకు బైకుల్లా జైలులో వైద్యం అందించారు.
అయితే ఆమె ప్లేట్లెట్ లెవెల్స్ 65,000కు పడిపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు ఇంద్రాణిని ఆస్పత్రికి తరలించారు.
ఈ నెల ప్రారంభంలో అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లి అటు జైలు అధికారులను, షీనా కేసు దర్యాప్తు అధికారులు ఇంద్రాణి కలవరపెట్టిన విషయం తెలిసిందే.

ఆమెకు కొద్ది రోజులపాటు చికిత్స చేసి తిరిగి జైలుకు తరలించారు. 2012 ఏప్రిల్ 24న కుమార్తె షీనా బోరాను ఇంద్రాణి తన రెండో భర్త సంజీవ్ ఖన్నా సాయంతో చంపేసింది.
అనంతరం మృతదేహాన్ని రాయ్గఢ్ అడవుల్లో పూడ్చేశారు. హత్య సమయంలో కారు నడిపిన డ్రైవర్ రాయ్ మరో కేసులో అరెస్టై ఈ కేసుకు సంబంధించి అసలు విషయం పోలీసులకు చెప్పడంతో ఇంద్రాణిని, ఆమె రెండో భర్త సంజీవ్ను అరెస్ట్ చేశారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications