నోబెల్ రేసులో ఐఎస్ఐఎస్ రేప్ బాధితురాలు
నార్వే: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ అత్యాచార బాధితురాలు యాజిదీ నడియా మురాడ్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి రేసులో నిలిచింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ బాధితులకు ప్రతినిధిగా నిలిచింది.
యాజిదీ నడియా మురాడ్ తో పాటు పోప్ ఫ్రాన్సిస్, అఫ్ఘనిస్థాన్ మహిళల సైక్లింగ్ టీమ్ తదితరుల పేర్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. 2016 ఏడాదికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనున్న అవార్డులకు పలువురు పోటీలో ఉన్నారు.

ఐదుగురు సభ్యులతో కూడిన నార్వే నోబెల్ కమిటీకి 200 నామినేషన్లు వచ్చాయి. విజేతను ఎంపిక చేసేందుకు మార్చి 29వ తేదిన కమిటీ సమావేశం కానుంది. నార్వేకు చెందిన చట్టసభ సభ్యుడు ఒకరు యాజిదీ నడియా మురాడ్ పేరును ప్రతిపాదించారు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల సెక్స్ బానిసత్వం నుంచి తప్పించుకున్న యాజిదీ నడియా మురాడ్ తరువాత ఐఎస్ఐఎస్ బాధితుల ప్రతినిధిగా నిలిచింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్ పోప్ ఫ్రాన్సిస్ పేరును, అఫ్ఘనిస్థాన్ మహిళల సైక్లింగ్ టీమ్ ను ఇటలీ చట్టసభ సభ్యులు నామినేట్ చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications