పర్సనాలిటీ ప్రాబ్లం: స్మృతి ఇరానీకి ఉద్యోగం ఇవ్వనన్నారు
న్యూఢిల్లీ: తాను ఒకప్పుడు కేబిన్ క్రూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నానని, అయితే దానిని జెట్ ఎయిర్ వేస్ తిరస్కరించిందని ప్రస్తుత కేంద్రమంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చెప్పారు. ఈ విషయాన్ని ఆమె బుధవారం నాడు చెప్పారు.
తన దరఖాస్తును తిరస్కరించినందుకు వారికి ధన్యవాదాలు చెబుతున్నానని ఆమె చమత్కరించారు. తన పర్సనాలిటీ కేబిన్ క్రూ ఉద్యోగానికి సరిపోదని భావించిన జెట్ ఎయిర్ వేస్ తనను తిరస్కరించిందని ఆమె వెల్లడించారు.

ఆమె ఈ విషయాన్ని ఢిల్లీలో జరిగిన ఏపీఏఐ (ఎయిర్ పాసెంజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) కార్యక్రమంలో వెల్లడించారు. కేబిన్ క్రూ ఉద్యోగం లభించకపోవడం మంచిదైందని చెప్పారు. తనకు మెక్ డొనాల్డ్స్లో ఉద్యోగం దొరికిందని, అక్కడి నుంచి తన రాజకీయ ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే అన్నారు.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications