పెద్ద నోట్లపై గడువు పెంచండి: కాంగ్రెస్ సీఎం మనవి
బెంగళూరు: రూ.1,000, రూ.500 పెద్ద నోట్ల చెలామణి గడువును డిసెంబర్ 30 వరకు పెంచాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పెద్ద నోట్ల రద్దు పై ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు.
పెద్ద నోట్ల చెలామణి గడువు పెంచాలని సీఎం సిద్దరామయ్య కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. కో ఆపరేటివ్ బ్యాంకులకు సరిపడా కొత్త కరెన్సీ సరఫరా చేసేలా ఆదేశాలు ఇవ్వాలని మనవి చేశారు.

అదే విధంగా ప్రయివేటు ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకులు, డయాగ్నోస్టిక్ లాబ్స్ పాత నోట్లు తీసుకునేలా చర్యలు చేపట్టాలని మనవి చేశారు. ఇలా ఆదేశాలు జారీ చేస్తే ప్రజలు కొంత మేరకైనా ఊపిరిపీల్చుకుంటారని, వారిని సమస్యలను నుంచి కాపాడాలని సీఎం సిద్దరామయ్య కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞఫ్తి చేశారు. పాత పెద్ద నోట్ల చెలామణిని ఈ నెల 24వ తేది వరకు కేంద్ర ప్రభుత్వం పొడగించిన విషయం తెలిసిందే.
-
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ












Click it and Unblock the Notifications