కాశ్మీర్కు ప్రత్యేక సదుపాయాలు: 2 నెలలు వాయిదా వేసిన సుప్రీం కోర్టు
జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 35(ఏ), 370లపై ముగ్గురు జడ్జిల బెంచ్ విచారణ చేపట్టింది.
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 35(ఏ), 370లపై ముగ్గురు జడ్జిల బెంచ్ విచారణ చేపట్టింది.
దేశంలోని ఇతర ప్రజలకు లేని హక్కులు, స్వతంత్ర హోదా కాశ్మీరులకు అవసరం లేదని ఓ స్వచ్చంధ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీం విచారణ చేపట్టింది.

అయితే, దీనిపై కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆరు నెలల సమయం కోరారు. అయితే సుప్రీం కోర్టు రెండు నెలల పాటు దీనిని వాయిదా వేసింది.
More From
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications