కూతుళ్లను, భార్యను చంపేశాడు: ఇంట్లో శవాల పక్కనే
చెన్నై: తమిళనాడులో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 35 ఏళ్ల వ్యక్తి తన 38 ఏళ్ల వయస్సు గల భార్యను, ముగ్గురు సవతి కూతుళ్లను చంపేశాడు. మంగళవారంనాడు అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంట్లో వారి శవాలతోనే గురువారం రాత్రి వరకు ఉన్నాడు.
విషయం తెలిసిన పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. నిందితుడిని చిన్నరాజ్గా గుర్తించారు. అతను కృష్ణగిరి జిల్లా బర్గూరు గ్రామానికి చెందినవాడు. అతని స్వీట్ స్టాల్స్లో స్వీట్ మాస్టర్గా పనిచేస్తుంటాడు.

అతను రోయపెట్ట పోలీసు స్టేషన్ వెనకనే ముత్తు స్ట్రీట్లో పండియమ్మాళ్, ఆమె ముగ్గురు కూతళ్లు పవిత్ర (19), పరిమళ (18), స్నేహ (16) కలిసి అద్దెకు నివాసం ఉంటున్నాడు. పండియమ్మాళ్ కరైకుడికి చెందింది.
చిన్నరాజ్ తాగి ఇంటికి వచ్చేవాడని, ఆ సమయంలో తన ముగ్గురు కూతుళ్లను పెండియమ్మాళ్ అతనికి కనిపించకుండా చూసేదని చెబుతున్నారు. కూతుళ్లపై అసభ్యంగా ప్రవర్తించేవాడని అంటున్నారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications