చిందేసిన కేంద్రమంత్రులు స్మృతి, హర్ సిమ్రాత్ కౌర్
చండీగఢ్: నిత్యం రాజకీయాలతో, అధికారులతో సమావేశాలతో బిజీగా గడిపే మహిళా కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, హర్ సిమ్రాత్ కౌర్ బాదల్.. సరదాగా కాసేపు నాట్యం చేశారు. తాము మంత్రులమనే హోదాను కాసేపు వారు పక్కన పెట్టి.. ఆనందంగా డ్యాన్స్ చేశారు.

జానపద పాటలకు సరదాగా చిందేశారు. పంజాబ్ లోని ఓ కళాశాల కార్యక్రమంలో వీరిద్దరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి స్టెప్లులేశారు.
పంజాబ్ రాష్ట్రలోని బతీంద్ర జిల్లాలో బతీంద్ర కేంద్ర విశ్వవిద్యాలయంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మంగళవారం నాడు కొత్త క్యాంపస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థినీలతో కలిసి నాట్యం చేసి అలరించారు. వారు నవ్వుతూ చిందేశారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications