'పిఓకేలో వెయ్యి మందికిపైగా మిలిటెంట్లకు శిక్షణ'
శ్రీనగర్: భారత్పై దాడులను తీవ్రం చేయడానికి వందల సంఖ్యలో మిలిటెంట్లకు పాకిస్థాన్ శిక్షణ ఇస్తోందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ, పాక్లోనూ 17కు పైగా ఈ రకమైన ఉగ్రవాద శిబిరాలు నిర్వహిస్తోందని తెలిపాయి.
ఈ శిబిరాల్లో 1000 నుంచి 1150 మంది మిలిటెంట్లు శిక్షణ పొందుతున్నారని భారత సైనిక కమాండర్ ఒకరు మంగళవారం ఇక్కడ వెల్లడించారు.
వీరిలో 325 మంది మిలిటెంట్లు భారత్లోకి చొరబడేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని ఇంటిలిజెన్స్ కథనాలను ఉటంకిస్తూ లెఫ్టినెంట్ జనరల్ సతీష్ దువా వెల్లడించారు.

ఆధీనరేఖకు సమీపంలో 23కు పైగా స్థావరాలను ఏర్పరచుకుని భారత్లోకి చొరబడేందుకు 325 మంది మిలిటెంట్లు కాచుకుకూర్చున్నారని ఆయన చెప్పారు.
సరిహద్దు ప్రాంతాల్లో భారత్ నిఘా పెరగడం వల్ల చొరబాట్లకు అవకాశం లేకుండాపోయిందని అందుకేవారి సంఖ్య పెరుగుతోందని స్పష్టం చేశారు.
-
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications