పేలుడు, ముగ్గురు మృతి: పట్టాలపై పడినా.. ముంబైలో మిరాకిల్
ముంబై: గ్రేటర్ ముంబై నగర పరిధిలోని థానే జిల్లాలోని డాంబివాలేలో ఓ రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, వంద మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రసాయన పరిశ్రమలోని బాయిలర్లో పేలుడు కారణంగా మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యలు చేపడుతున్నారు. ఈ కర్మాగారం ఎంఐడీసీ ఫేస్-2లో ముంబైకి 50కి.మీల దూరంలో ఉంది. కర్మాగారం నుంచి 3 నుంచి 4 కి.మీల వరకు పేలుడు శబ్దాలు వినిపించాయి. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

ముంబైలో మిరాకిల్!
ముంబైలో మిరాకిల్ జరిగింది. అదృష్టం కొద్ది 60 ఏళ్ల ముంబై మహిళ మృత్యువు నుంచి తప్పించుకుంది. ప్రమీల బాబన్ పోఖర్కార్ అనే మహిళ రైలు ప్రమాదం నుంచి అనూహ్యంగా బయటపడింది. ఘట్కోపర్ రైల్వే స్టేషన్లో బుధవారం ఈ సంఘటన జరిగింది.

60 ఏల్ల సదరు మహిళ ప్లాట్ ఫాం మీద నుంచి పట్టాల పైన పడింది. అదే సమయంలో లోకల్ రైలు పట్టాలపైకి వచ్చింది. డ్రైవర్ ఆమెను గమనించి బ్రేకు వేసే లోపల రెండు బోగీలు ఆమె పై నుంచి వెళ్లాయి. ఆమెకు ఏమైందోనని అందరూ కంగారు పడ్డారు.

కానీ గాయాలతో బయటపడింది. ఎడమ కాలి వేలుకు గాయం కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. రెండు బోగీలు మీదనుంచి వెళ్లినా ఆమె ప్రాణాలతో బయటపడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications