దారుణం: రెండేళ్ళుగా కూతుళ్ళపై అత్యాచారం, భార్య ఏం చేసిందంటే?
ముంబై: కన్న కూతుళ్ళపై ఓ తండ్రి రెండేళ్ళుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు అయితే ఈ విషయం తెలిసి భార్య నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో నిందితుడు భార్య, పిల్లను ఇంటి నుండి బయటకు గెంటేశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ముంబైలోని వకోల ప్రాంతానికి చెందిన 42 ఏళ్ళ వ్యక్తి ఫ్యాషన్ డిజైనర్గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ముగ్గురు కూతుళ్ళు, ఓ కొడుకు ఉన్నాడు. 17 ఏళ్ళ తన పెద్ద కూతురిపై గత రెండేళ్ళుగా పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గత ఏడాది నవంబర్లో రెండో కూతురిపై కూడ అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.

అయితే ఈ విషయాన్ని పెద్ద కూతురు తల్లికి చెప్పింది. ఇంత కాలంగా పెద్ద కూతురును నిందితుడు భయబ్రాంతులకు గురిచేశాడు. రెండో కూతురిపై కూడ అత్యాచారయత్నానికి ప్రయత్నించడంతో పెద్ద కూతురు అసలు విషయాన్ని తల్లికి చెప్పింది.
దీంతో ఆమె భర్తతో గొడవకు దిగింది. తనను ప్రశ్నించిందనే కోపంతో భార్య, పిల్లలను ఆ నిందితుడు ఇంటి నుండి బయటకు గెంటేశాడు. దీంతో నిందితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications