ముంబై: 13 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం: చిక్కుకున్న పలువురు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలోని ఓ భవనంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పలువురు భవనంలో చిక్కుకున్నట్లు సమాచారం. విలేపార్లే ప్రాంతంలో ఆదివారం రాత్రి 7.10గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

13 అంతస్తుల ఈ భవనంలోని 7,8 అంతస్తుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను పూర్తిగా ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా, ఈ భవనంలో పలువురు చిక్కుకున్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications