నాగాలాండ్ గవర్నర్ ఆకస్మిక మరణం
నాగాలాండ్ గవర్నర్ గణేషన్ అయ్యర్ (Ganesan Iyer) ఈ రోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం ఇంట్లో జారిపడటంతో తలకు తీవ్ర గాయమైంది. ఆప్పటి నుంచి చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
బీజేపీ నేతగా, గవర్నర్గా గణేషన్ అయ్యర్ సేవలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆయన మృతిపై దేశంలోని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

"గణేషన్ అయ్యర్ దేశ సేవకు, జాతి నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేసిన భక్తుడైన జాతీయవాదిగా ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. తమిళనాడులో బీజేపీని విస్తరించడానికి ఆయన చేసిన కృషి అసాధారణం. తమిళ సంస్కృతి పట్ల కూడా ఆయనకు తీవ్ర మక్కువ ఉండేది. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు ఆయన కుటుంబం, అభిమానులతో ఉన్నాయి. ఓం శాంతి." అని ప్రధాని మోడీ తన ట్వీట్లో పేర్కొన్నారు. గణేషన్ అయ్యర్ మృతి దేశ రాజకీయాలకు ఒక తీరని లోటని తెలిపారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications