రేప్, మతమార్పిడి: నగ్మాకు బీజేపీపై కోపమొచ్చింది
లక్నో: ప్రముఖ నటి, కాంగ్రెసు పార్టీ మహిళా నేత నగ్మా బుధవారం మీరట్ అత్యాచార బాధితురాలిని ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె భారతీయ జనతా పార్టీ పైన నిప్పులు చెరిగారు. ఘజియాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆమె పరామర్శించారు.
అనంతరం బీజేపీ తీరును ఎండగడ్డారు. ఈ సంఘటనకు బీజేపీ మతం రంగు పులమాలని చూస్తోందని ఆరోపించారు. రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఏ పార్టీకి అవకాశం ఇవ్వరాదని ఆమె అన్నారు. నేరగాళ్ళకు మతం ఉండదని, వారిని నేరగాళ్ళుగానే పరిగణించాలన్నారు.

మరోవైపు, హిందూ జాగారన్ మంచ్ కార్యకర్తలు పలువురు అంతకుముందు వచ్చి బాధితురాలిని పరామర్శించారు. కమిషనర్ ఫర్ ఉమెన్ జరీనా ఉస్మాని కూడా బాధితురాలిని పరామర్శించారు.
కాగా, మీరట్ జిల్లాలోని ఖర్ఖౌదా ప్రాంతంలో ఇరవై ఏళ్ళ మహిళను కొందరు బలవంతంగా ఎత్తుకెళ్ళి, రేప్ చేసి, మతమార్పిడికి పాల్పడిన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. బాధితురాలు ఘజియాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications