భారత్ లో కరోనా భయానక రికార్డ్ , 24 గంటల్లో 4.12 లక్షల కేసులు, 3,980 మరణాలు
భారతదేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. నిత్యం లక్షల్లో కేసులు నమోదు అవుతుంటే,వేలల్లో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 3,980 మంది మరణించారు. ఇది ఇప్పటివరకు ఒక రోజులో అత్యధికంగా నమోదైన మరణాల సంఖ్య. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదైన మరణాలు 2,30,168 కు చేరుకున్నాయి.
రోజువారీ
కేసుల్లో
భారత్
రికార్డ్
బ్రేక్
..4,12,262
కొత్త
కేసులు
భారత
దేశంలో
ఇప్పటి
వరకు
ప్రపంచంలో
ఎప్పుడూ,
ఎక్కడా
నమోదు
కానంతగా
ఈ
ఒక్కరోజు
కరోనా
కేసులు
నమోదయ్యాయి
.
భారతదేశంలో
రోజువారీ
కరోనా
కేసులు
గత
24
గంటల్లో
4.12
లక్షలు
నమోదు
కావడం
కొత్త
భయంకరమైన
రికార్డు
అని
చెప్పక
తప్పదు.
గత
24
గంటల్లో
భారతదేశంలో
4,12,262
మందికి
కరోనా
పాజిటివ్
గా
నిర్ధారణ
అయింది.
ఇప్పటివరకు
తాజా
కేసులు
తో
కలిపి
దేశవ్యాప్తంగా
మొత్తం
నమోదైన
కరోనా
పాజిటివ్
కేసులు
సంఖ్య
2,10,77,410.
కరోనా
యాక్టివ్
కేసులు
35,66,398
నిన్న
ఒక్కరోజే
3,29,113
మంది
కరోనా
మహమ్మారి
బారినుండి
కోలుకున్నారు.
ప్రస్తుతం
దేశంలో
కరోనా
యాక్టివ్
కేసులు
35,66,398
గా
ఉన్నాయి.కరోనా
సెకండ్
వేవ్
విజృంభణ
లో
భాగంగా
గురువారం
4
లక్షల
మార్కును
దాటడానికి
ముందు
రెండు
వారాలలో
ఒక్కరోజులో
300,000
కేసులను
నమోదు
చేసింది.
ప్రస్తుతం
దేశవ్యాప్తంగా
1,72,80,844
మంది
ఈ
మహమ్మారి
నుండి
కోలుకున్నారు
.
ఇప్పటివరకు
దేశవ్యాప్తంగా
16,25,13,339
మందికి
టీకాలు
వేసినట్లు
ఆరోగ్య
మంత్రిత్వ
శాఖ
తెలిపింది.
వీరిలో
19,55,733
మందికి
గత
24
గంటల్లో
వ్యాక్సినేషన్
చేశారు.
పన్నెండు
రాష్ట్రాల్లో
లక్ష
దాటిన
క్రియాశీల
కేసులు
అయితే
దేశంలో
థర్డ్
వేవ్
కూడా
రాబోతుందని,
ప్రజలు
అప్రమత్తంగా
ఉండాలని
నిపుణులు
సూచిస్తున్నారు.
ప్రజలు
సామాజిక
దూరాన్ని
పాటించటం,
మాస్కులు
ధరించడం
వంటి
చర్యలతో
కరోనా
థర్డ్
వేవ్
విషయంలో
అప్రమత్తంగా
ఉండాలని
హెచ్చరిస్తున్నారు.
ఇదిలా
ఉంటే
మహారాష్ట్ర,
కర్ణాటక,
కేరళ,
ఉత్తర
ప్రదేశ్
సహా
పన్నెండు
రాష్ట్రాల్లో
1
లక్షకు
పైగా
క్రియాశీల
కొవిడ్-19
కేసులు
ఉన్నాయని
ప్రభుత్వం
తెలిపింది.
దేశ
వ్యాప్తంగా
30
జిల్లాలలో
గత
రెండు
వారాలుగా
కరోనావైరస్
కేసుల
సంఖ్య
పెరుగుతూనే
ఉన్నాయి.
Recommended Video
30
జిల్లాలలో
కరోనా
కేసుల
పెరుగుదల
,
మహారాష్ట్రలో
తాజా
పరిస్థితి
ఇదే
!!
ఈ
జిల్లాల్లో
పది
కేరళలో,
ఏడు
ఆంధ్రప్రదేశ్,
కర్ణాటకలో
మూడు,
తమిళనాడులో
ఒకటి
ఉన్నాయని
కేంద్రం
వెల్లడించింది.మహారాష్ట్ర
గత
సంవత్సరం
మహమ్మారి
ప్రారంభం
నుండి
అత్యంత
నష్టపోయిన
రాష్ట్రంగా
ఉంది
.
కోవిడ్-19
మహమ్మారి
కారణంగా
920
కొత్త
మరణాలు,57,000
కొత్త
కేసులు
తాజాగా
నమోదయ్యాయి.
రాజధాని
ముంబైలో
3,879
కొత్త
కేసులు,
77
మరణాలు
నమోదయ్యాయి.
పూణేలో
9,084
కేసులు,
93
మరణాలు
నమోదయ్యాయి.
రాష్ట్రంలో
ప్రస్తుతం
6.41
లక్షల
క్రియాశీల
కేసులు
ఉన్నాయి.