మహిళలను కించపరుస్తారా?: నిర్భయ డిఫెన్స్ లాయర్లకు షోకాజ్ నోటీసులు
న్యూఢిల్లీ: నిర్భయ ఘటనపై న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తున్న డిఫెన్స్ న్యాయవాదులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. నిర్భయ ఉదంతంపై ఇంగ్లీష్ ఫిల్మ్ మేకర్ రూపొందించిన ‘ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీలో డిఫెన్స్ లాయర్లు మహిళలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బిసిఐ) నోటీసులు జారీ చేసింది.
డాక్యుమెంటరీలో డిఫెన్స్ న్యాయవాదులు ఎంఎల్ శర్మ, ఏపి సింగ్లు చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని బార్ కౌన్సిల్ పేర్కొంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇద్దరు న్యాయవాదులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని బిసిఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తెలిపారు.

కాగా, నిర్భయ కేసులో దోషుల తరపున వాదించిన ఎంఎల్ శర్మ, ఏపి సింగ్లు.. మహిళలను కుక్కలతోపాటు పోలుస్తూ వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం రేపింది. దీనిపై మహిళా సంఘాలు, న్యాయ నిపుణులు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. ఆ లాయర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా బార్ కౌన్సిల్ను కోరిన నేపథ్యంలో నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications