ప్రధాని మోడీకి వ్యతిరేకంగా బెంగళూరులో పకోడ ప్రతిఘటన: చివరికి మాకు ఇదే గతి!
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఎన్ ఎస్ యూఐ విద్యార్థి సంఘం సభ్యులు బెంగళూరులోని ఆర్ సీ కాలేజ్ ముందు భాగంలో మంగళవారం పకోడ ప్రతిఘటన నిర్వహించారు.. పకోడ విక్రయించిన ఎన్ఎస్ యూఐ విద్యార్థి విభాగం నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ తీరును ఎండగట్టారు.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ తాను ప్రధాని అయిన తరువాత భారతదేశంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అయ్యాయని చెప్పారు. నిరుద్యోగులు సైతం ఖాళీగా ఉండకుండా రోడ్డు పక్కన తోపుడు బండి పెట్టుకుని పకోడాలు వేసుకుని రోజుకు రూ. 200 నుంచి రూ. 300 సంపాధిస్తున్నారని మోడీ అన్నారు.

రోడ్డు పక్కన పకోడాలు వేసుకుని అమ్ముకుంటే అది మీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగామా ? అంటూ ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు. మోడీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉంటే మాలాంటి విధ్యావంతులకు ఉద్యోగాలు రావలని, చివరికి పకోడాలు వేసుకుని అమ్ముకోవాల్సిందే అంటూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications