వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మేమే చేశాం: అశోక్ గజపతి రాజు శాఖపై ప్రధాని మోడీ ఇలా
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ ఎంపీ, కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుకు చెందిన విమానయాన శాఖ మంత్రిత్వ శాఖపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో తాము మంచి ఏవియేషన్ పాలసీ తీసుకు వచ్చామన్నారు.
Recommended Video
Rajnath
Singh
Meets
TDP
MPs
And
Saves
TDP-BJP
Alliance
కాంగ్రెస్ అరాచక రాజకీయాలకు ఏపీ సాక్ష్యం: నిప్పులు చెరిగిన మోడీ
తాము అద్భుతమైన విమానయాన పాలసీని తీసుకు వచ్చామన్నారు. 21వ శతాబ్దం తమదే అని చెబుతున్న కాంగ్రెస్ పాలనలో ఏవియేషన్ పాలసీ అనేది లేదన్నారు. వారిది ఎద్దులబండి పాలసీ అని చెప్పారు. చిన్న విమానాశ్రయాలకు అద్భుతమైన విమానాశ్రయాలు తెచ్చామన్నారు.
కాగా, ప్రధాని మోడీ తన ప్రసంగంలో తాము ఏపీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదని, కానీ ఇష్టారీతి విభజనకు వ్యతిరేకమని చెప్పారు. నీలం సంజీవరెడ్డి, పీవీ నర్సింహ రావు వంటి వారిని కాంగ్రెస్ అవమానించిందని మండిపడ్డారు.
Comments
ashok gajapathi raju narendra modi Lok sabha bjp rahul gandhi అశోక్ గజపతి రాజు నరేంద్ర మోడీ లోకసభ బీజేపీ రాహుల్ గాంధీ
English summary
Our government had the opportunity to prepare an aviation policy that focuses on smaller cities, towns so that more Indians can fly: Prime Minister Narendra Modi in Lok Sabha during motion of thanks speech.
Story first published: Wednesday, February 7, 2018, 14:04 [IST]