మెరీనాబీచ్ లో జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని విధ్యార్థుల ఆందోళన
జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ చెన్నైలోని మెరీనాబీచ్ లో వందలాది మంది విధ్యార్థులు ఆందోళనకు దిగారు. మంగళవారం రాత్రి నుండి ఈ ఆందోళన సాగుతోంది.
చెన్నై : జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ చెన్నైలోని మెరీనాబీచ్ లో విధ్యార్థులు,యువకులు , ఐటి ఫ్రో ఫెషనల్స్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మంగళవారం రాత్రి నుండి ఈ ఆందోళన సాగుతోంది. ఈ ఆందోళనలో సుమారు మూడువేల మందికి పైగా పాల్గొన్నారు.
జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ మెరీనా బీచ్ కేంద్రంగా ఈ ఆందోళన సాగుతోంది. ఈ ఆందోళనలో ప్రధానంగా విధ్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం నుండి మెరీనాబీచ్ కేంద్రంగా ఈ ఆందోళన సాగుతోంది.

పోలీసులు ఆందోళన కారులతో చర్చించినా ప్రయోజనం లేకుండా పోయింది. మెరీనాబీచ్ లో ఆందోళన చేస్తున్నవారికి మద్దతుగా పలు కశాళాలల నుండి విధ్యార్థులు వచ్చి ఆందోళనలో పాల్గొంటున్నారు.
విధ్యార్థులతోపాటు ఐటి ఫ్రోఫెషనల్స్ కూడ ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. పలు రాజకీయ పార్టీల నాయకులు కూడ ఈ ఆందోళనలో పాల్గొని మద్దతు ప్రకటించారు.జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ డిఎంకె ఇటీవలనే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications