క్లైమాక్స్కు అవిశ్వాసం: ఆయుధాలతో టీడీపీ సిద్ధం, బాబు టార్గెట్గా మాట్లాడనున్న మోడీ!
అమరావతి: అవిశ్వాస తీర్మానం అంశం క్లైమాక్స్కు చేరింది. టీడీపీ, వైసీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఇప్పటికే సీపీఎం, కాంగ్రెస్, ఆర్ఎస్పీలు తోడయ్యాయి. మరోవైపు బీజేపీ కూడా అవిశ్వాసానికి సిద్ధమని చెబుతోంది. దీంతో అవిశ్వాసం నోటీసు అడ్మిట్ అయ్యే అవకాశముంది.
చదవండి: అమిత్ షా! ఆధారాలివిగో, మా ఐక్యత దెబ్బతిస్తారా?: పవన్ను ఉద్దేశించి రామ్మోహన్ నాయుడు
అవిశ్వాసం నేపథ్యంలో ప్రధాని మోడీ సభలో మాట్లాడే అవకాశముంది. ఏపీకి ఏమిచ్చామో చెప్పనున్నారని తెలుస్తోంది. హోదా బదులు ఇచ్చిన ప్యాకేజీని చెప్పనున్నారని తెలుస్తోంది. సభలో ప్రసంగించే బీజేపీ ఎంపీలకు ఇప్పటికే సమాచారం అంతా ఇచ్చారని తెలుస్తోంది. టీడీపీ కూడా రెండు బృందాలతో తమ పార్టీ ఎంపీలకు సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.

అవిశ్వాసంపై సహకరిస్తామని ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ సహకరించింది. మరోవైపు అన్నాడీఎంకే మాత్రం ససేమీరా అంటోంది. తమ డిమాండ్లపై హామీ ఇచ్చేదాకా సభలో ఆందోళనలు నిర్వహిస్తామని చెబుతున్నారు.
ఆందోళన కొనసాగిస్తామని అన్నాడీఎంకే ప్రకటించినప్పటికీ అవిశ్వాసం నోటీసు అడ్మిట్ అయ్యే అవకాశముంది. ఎందుకంటే కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ, ఆరెస్పీ, సీపీఎంలతో కలిపి మొత్తం 80కి పైగా సభ్యులు అవిశ్వాసంపై నోటీసు ఇచ్చారు. దీంతో బీజేపీ కూడా సై అంటోంది.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications