బంధువులు కాదు రాబంధువులు: వెంటిలేటర్ ప్లగ్ తీసి, కూలర్ ప్లగ్ పెట్టి ఆన్, మృతి..
నిర్లక్ష్యమో.. లెక్కలేనితనమో తెలియదు కానీ.. అప్పుడప్పుడు కుటుంబసభ్యులు చేసే తప్పులు రోగులపాలిట శాపాలవుతాయి. రాజస్థాన్లోని కోటాలో అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది. మహారావు భీమ్ సింగ్ ఆస్పత్రిలో 40 ఏళ్ల రోగి చేరారు. అయితే అతనితోపాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. అయితే వేసవి అని ఉక్కపోస్తుందో ఏమో తెలియదు గానీ.. అతని వెంటిలేటర్ ప్లగ్ తీసి.. కూలర్ ప్లగ్ పెట్టారు.

ఈ నెల 15వ తేదీన రోగిన ఐసీయూ నుంచి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అక్కడే అతని బంధువులు కూడా ఉన్నారు. అయితే వారు ఇటీవల ఓ కూలర్ కూడా కొనుగోలు చేశారు. గదిలో వేడి ఉండటంతో.. ఓపెన్ చేయాలని భావించారు. కానీ అక్కడ ప్లగ్ కనిపించలేదు. దీంతో ఏం చేయాలా అని ఆలోచించారు. వెంటిలేటర్ పెట్టిన ప్లగ్ పెట్టి కూలర్ ఆన్ చేశారు. ఇంకేముంది కూలర్ నడుస్తోంది.. వెంటిలేటర్ ఆగిపోవడంతో రోగి చనిపోయాడు.
Recommended Video
ఘటనపై డిప్యూటీ సూపిరింటెండెంట్, నర్సింగ్ సూపరింటెండెంట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్తో కమిటీ వేశారు. సిబ్బంది, బంధువుల నుంచి కమిటీ సమాచారం సేకరించింది, శనివారం రోజు నివేదిక సమర్పించే అవకాశం ఉంది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications