బంధువులు కాదు రాబంధువులు: వెంటిలేటర్ ప్లగ్ తీసి, కూలర్ ప్లగ్ పెట్టి ఆన్, మృతి..

నిర్లక్ష్యమో.. లెక్కలేనితనమో తెలియదు కానీ.. అప్పుడప్పుడు కుటుంబసభ్యులు చేసే తప్పులు రోగులపాలిట శాపాలవుతాయి. రాజస్థాన్‌లోని కోటాలో అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది. మహారావు భీమ్ సింగ్ ఆస్పత్రిలో 40 ఏళ్ల రోగి చేరారు. అయితే అతనితోపాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. అయితే వేసవి అని ఉక్కపోస్తుందో ఏమో తెలియదు గానీ.. అతని వెంటిలేటర్ ప్లగ్ తీసి.. కూలర్ ప్లగ్ పెట్టారు.

 Patient Dies in Kota Govt Hospital..

ఈ నెల 15వ తేదీన రోగిన ఐసీయూ నుంచి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అక్కడే అతని బంధువులు కూడా ఉన్నారు. అయితే వారు ఇటీవల ఓ కూలర్ కూడా కొనుగోలు చేశారు. గదిలో వేడి ఉండటంతో.. ఓపెన్ చేయాలని భావించారు. కానీ అక్కడ ప్లగ్ కనిపించలేదు. దీంతో ఏం చేయాలా అని ఆలోచించారు. వెంటిలేటర్ పెట్టిన ప్లగ్ పెట్టి కూలర్ ఆన్ చేశారు. ఇంకేముంది కూలర్ నడుస్తోంది.. వెంటిలేటర్ ఆగిపోవడంతో రోగి చనిపోయాడు.

Recommended Video

    Family Recovered From Corona Without Going To Hospital

    ఘటనపై డిప్యూటీ సూపిరింటెండెంట్, నర్సింగ్ సూపరింటెండెంట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్‌తో కమిటీ వేశారు. సిబ్బంది, బంధువుల నుంచి కమిటీ సమాచారం సేకరించింది, శనివారం రోజు నివేదిక సమర్పించే అవకాశం ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+