వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎన్బీ స్కాంపై నోరు మెదపరేం: మోడీపై రాహుల్ ఫైర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడ్డారు. పరీక్షలకు ఎలా హాజరవ్వాలో గంటలపాటు నరేంద్ర మోడీ విద్యార్థులకు బోధిస్తున్నారని.. అయితే నీరవ్ మోడీ చేసిన మోసాలకు బాధ్యత ఎవరిదో చెప్పడం లేదని ఆరోపించారు.

PNB scam happened under Modi's nose, alleges Rahul Gandhi

దేశం నుంచి డబ్బును నీరవ్ మోడీ తీసుకెళ్ళిపోయారన్నారు. నరేంద్ర మోడీ రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి.. ప్రజల సొమ్మును బ్యాంకుల్లో వేయించారన్నారు. ప్రజల సొమ్మును బ్యాంకుల్లో వేయించి, ఆయన స్నేహితులు, వ్యాపారవేత్తలు బ్యాంకుల నుంచి దోచుకుపోతూ ఉంటే చోద్యం చూస్తున్నారని ఆరోపించారు.

బ్యాంకుల్లో సొమ్ము భద్రంగా ఉంటుందని చెప్పిన నరేంద్ర మోడీ.. రూ.22,000 కోట్ల కుంభకోణం జరిగితే కనీసం ఒక్క మాట అయినా మాట్లాడటం లేదని రాహుల్ మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థనను నరేంద్ర మోడీ సర్వ నాశనం చేశారని విమర్శించారు.

English summary
Congress president Rahul Gandhi on Saturday alleged that people in the government had prior knowledge of the Rs 11,300 crore scam PNB fraud and held Prime Minister Narendra Modi responsible for "destroying" the financial system of the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X