జోధ్పూర్లో భూ ప్రకంపనలు: పరుగులు తీసిన జనం
జోధ్పూర్: రాజస్థాన్లో జోధ్పూర్లో శనివారం మధ్యాహ్నం 3.21 గంటలకు భూకంపం సంభవించింది. ఈ తీవ్రత రిక్టార్ స్కేలుపై 4.2గా నమోదైంది. అయితే ప్రాణనష్టం కానీ, అస్తినష్టం కానీ జరిగినట్టు ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు.

జోధ్పూర్తో పాటు రాజస్థాన్లో నాగౌర్, అజ్మీర్, పాలి సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం ఆందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
ఇది ఇలా ఉండగా, శనివారం ఉదయం అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో జనం అంతా రోడ్లపైకి పరుగులు తీశారు. ఇక్కడ కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు జరగలేదు.
More From
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications