అంచనాలను తగినట్లుగానే..: ఆర్బీఐ వడ్డీరేట్లు యథాతథం
ముంబై: మార్కెట్ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రేట్లను యథాతథంగా ఉంచింది. రెండ్రోజుల విధాన సమీక్ష సమావేశం బుధవారం మధ్యాహ్నం ముగిసింది.
ఈ నేపథ్యంలో సమావేశమైన ఆరుగురు సభ్యుల విధాన కమిటీ(ఎమ్పీసీ) వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. గత డిసెంబరులోనూ ఎమ్పీసీ ప్రామాణిక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న నేపథ్యంలో వృద్ధికి వూతమివ్వడానికి భవిష్యత్లోనూ ఆర్బీఐ రేట్ల కోత ఉండకపోవచ్చని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications