శ్రీనగర్లో రైజింగ్ కాశ్మీర్ పత్రిక ఎడిటర్ షుజాత్ బుఖారీ దారుణ హత్య
శ్రీనగర్: రైజింగ్ కాశ్మీర్ ఎడిటర్ షుజాత్ బుఖారీని తీవ్రవాదులు కాల్చి చంపారు. గురువారం సాయంత్రం ఈ సంఘటన జమ్ము కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో చోటు చేసుకుంది. తొలుత టెర్రరిస్టుల దాడిలో షుజాత్ బుఖారీ, అతని సెక్యూరిటీ గాయపడ్డారు. కానీ ఆ తర్వాత షుజాత్ కన్నుమూశాడు.
రంజాన్ పర్వదినం సందర్భంగా ఇఫ్తార్ పార్టీకి వెళ్తుండగా ఈ కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. అతనిని కార్యాలయం ఎదుటే కాల్చి చంపారు. షుజాత్ బుఖారీ వయస్సు 50. అతను తన కార్యాలయం నుంచి ఇఫ్తార్ పార్టీకి బయలుదేరాడు. అప్పుడు కాల్పులు చోటు చేసుకున్నాయి.

ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారు. బుఖారీ పైన ఎంతమంది దాడికి పాల్పడ్డారనే విషయం తెలియరాలేదు. బుఖారీ మృతిపై ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంతాపం తెలిపారు. బుఖారీ మృతి తనను షాక్కు గురి చేసిందన్నారు. ఇలాంటి దాడులను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఈ ఘటనను ఖండించారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications