ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం: జమ్మూకాశ్మీర్కు సత్యపాల్
న్యూఢిల్లీ: దేశంలోని ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరాఖండ్ గవర్నర్గా బేబీ రాణి మౌర్య, హర్యానా గవర్నర్గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య నియమితులయ్యారు.
బీహార్ గవర్నర్గా లాల్జీ టాండన్, జమ్మూకాశ్మీర్ గవర్నర్గా బిహార్ గవర్నర్గా పనిచేస్తున్న సత్యపాల్ మాలిక్ను నియమించారు. జమ్మూకాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా పదవీకాలం జూన్ 28నే ముగియడంతో సత్యపాల్ను నియమించారు.

సిక్కిం గవర్నర్గా మేఘాలయ గవర్నర్ పనిచేస్తున్న రంగా ప్రసాద్ బదిలీ అయ్యారు. మేఘాలయ గవర్నర్గా త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ బదిలీ నియమితులయ్యారు. త్రిపురకు.. హర్యానా గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకిని బదిలీచేశారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications