పరమశివుడి ప్రతిరూపంపై కాళ్లు పెట్టి: స్వామిజీ నిర్వాకంపై భక్తుల ఆగ్రహం..
పరమశివుడికి ప్రతిరూపంగా భావించే శివలింగంపై స్వామిజీ కాళ్లు పెట్టడమేంటి? అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
బెంగళూరు: రాసలీలల వ్యవహారాలతో కొంతమంది స్వామిజీలు వార్తల్లోకి ఎక్కుతుంటే.. మరికొంతమంది వివాదాస్పద పూజలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా ఓ స్వామిజీ ఏకంగా శివలింగంపై కాళ్లు పెట్టి పూజలు చేస్తున్న ఫోటోలు లీక్ అవడం తీవ్ర వివాదాస్పదమవుతోంది.
పరమశివుడికి ప్రతిరూపంగా భావించే శివలింగంపై స్వామిజీ కాళ్లు పెట్టడమేంటి? అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. బెంగళూరు నగర శివారులోని నెలమంగల సమీపంలోని కెరెకత్తిగనూరు గ్రామంలో ఉన్న శైవమఠంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.

స్వామిజీ వ్యవహారంపై పలు శైవ మఠాలకు చెందిన ఇతర స్వామిజీలు, భక్తులు మండిపడుతున్నారు. శివలింగంపై కాళ్లు పెట్టడాన్ని వారు తీవ్రంగా భావిస్తున్నారు. మరోవైపు ఆ పూజలు నిర్వహించిన శాంతిలింగేశ్వర స్వామిజీ మాత్రం తమ ఆచారాలకు అనుగుణంగానే పూజలు నిర్వహిస్తున్నామంటూ చెప్పడం గమనార్హం.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications