"అద్భుతం జరుగుతుందా?..12గం.లకు అలా చెబుతారని.."
మరో అద్భుతం జరిగి తమిళనాడు సీఎం జయలలిత తిరిగి ప్రజలకు ముందు రావాలని కోరుకుంటున్నట్టుగా బీజేపీ ఎంపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు.
చెన్నై: 73రోజులుగా చెన్నై అపోలో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న అమ్మ ఆరోగ్యంపై ప్రస్తుతం హైడ్రామా నడుస్తోన్న సంగతి తెలిసిందే. జయలితతకు గుండెపోటు వచ్చిందన్న వార్త తమిళనాడును తీవ్ర ఉలికిపాటుకు గురిచేయగా.. దేశం మొత్తం అమ్మ ఆరోగ్యం గురించే చర్చించుకుంటున్న పరిస్థితి.
జయలలితను అమ్మ అంటూ పిలుచుకునే ఆమె అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అమ్మ ఆరోగ్యం కోసం ప్రార్థనలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో అద్భుతం జరిగి ఆమె తిరిగి ప్రజలకు ముందు రావాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు.

సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడిన సుబ్రహ్మణ్యస్వామి.. జయలలిత ఆరోగ్యం పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. మానసికంగా దృఢమైన వ్యక్తియైన జయలలిత.. అనారోగ్యం నుంచి కోలుకుంటుందన్న వార్త మధ్యాహ్నాం 12గం.లకు వెలువడాలని ఆశిస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఆ అద్భుతం జరిగిందో లేదో మరికొద్దిసేపట్లో తెలుస్తుందని చెప్పారు. జయలలిత కోలుకోవాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications